జాతీయవార్తలు
-
యుద్ధం తప్పేలా లేదు – సరిహద్దులో భారత్ జోరు – యుద్ధ విన్యాసాలు షురూ
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత సరిహద్దుల్లో క్రమంగా యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తోన్న జైషె మహమ్మద్ ఉగ్రవాదులే ఈ దాడికి ... -
మోడీ కృషి ఫలితమే కియా ఆంధ్రకు వచ్చింది – MAKE IN india
మోది గారి మానస పుత్రిక Make In India ద్వారా, దక్షిణ కొరియా నుండి భారత్ వచ్చిన #కియో_మోటర్స్, ఆంద్రప్రదేశ్ రావడానికి ప్రధాన కారణాలు మూడు ……. 1) ఆ సమయంలో మన రాస్ట్రం ... -
మోడీ-కరుణానిధి భేటీ, 2జీ స్కాం తీర్పు ముందు రోజు, ఏం జరిగింది?
ప్రధాని మోడీ, కరుణానిధి భేటీ, 2జీ స్కాం తీర్పు ముందు రోజు, ఏం జరిగింది? Prime Minister Narendra D Modi meets DMK chief Karunanidhi and the party’s working ... -
రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్ కు తీసుకెళ్లండి -కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్ కు తీసుకెళ్లండి..’ అని పాకిస్తాన్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ లో మారణహోమం ... -
ఇండియాను తొలిసారి చైనా తీవ్రస్థాయిలో హెచ్చరించింది
ఇండియాను తొలిసారి చైనా తీవ్రస్థాయిలో హెచ్చరించింది. సిక్కిం సరిహద్దులో భారత బలగాలు చైనా భూభాగంలోకి అడుగుపెట్టడంపై ఆ దేశం మండిపడుతోంది. ‘1962 యుద్ధం గుర్తుందిగా.. ఇండియన్ ఆర్మీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. ... -
Remembering the 50 years of largest Hindu killing by Indira Gandhi in Goraksha Abhiyan in Delhi.
Remembering the massive Hindu Killing by Smt. Indira Gandhi in a day of Gopastami 50 years ago in Delhi. While a report says 375, a ... -
ఒబామా కేవలం అతిథిగా వచ్చినా పై కారణం చేత మనం వ్యతిరేకించాలి
నరేంద్ర మోడీ అత్యంత సాదరంగా ఒబామాను ఆహ్వానిస్తున్నారు. దీనిని కేవలం అంతర్జాతీయ వ్యవహారంలా చూడొచ్చు కదా? వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఎందుకు వ్యతిరేకించాలి? ——ఇదీ జవాబు— ఒబామా గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ముఖ్య ... -
కాశ్మీరీ పండిట్ల కల పండేనా?
….. జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అనే ఆర్యోక్తిని తరచు వింటుంటాం. జన్మనిచ్చిన తల్లితండ్రులను ఎంత గౌరవిస్తామో, ప్రేమిస్తామో,జన్మభూమిని కూడా అంతగానూ గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినవారు సైతం ... -
మన్మోహాన్ నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు ?
పది సంవత్సరాల పాటు ప్రధానిమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ 2 జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపు సహా పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. ఆ సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖను ఆయన ... -
దేశమంతటా..హై..అలర్ట్
భారతదేశంలో కల్లోలం సృష్టించడానికి తీవ్రవాదులు ప్రవేశించారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనితో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గణతంత్ర దినోత్సవాలు..అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇంతకుముందే ఐబీ హెచ్చరించింది. లష్కరే ...