Jayahoa-Voice of The suppressed people

Top Menu

  • V6 News live
  • Ntv Live
  • Support special status for AP

Main Menu

  • రావు కాలం
  • ఎడిటర్స్’ చాయిస్
    • ఇన్నర్ వ్యూ
    • పబ్లిక్ టాక్
    • జర్నలిస్ట్ డైరీ
  • వార్తలు
    • అంతర్జాతీయవార్తలు
    • జాతీయవార్తలు
    • రాష్ట్రవార్తలు
  • సినిమా
    • టాలీవుడ్
    • గాసిప్స్
    • ట్రైలర్స్
    • బాలీవుడ్
    • రివ్యూ లు
    • హాలీవుడ్
  • భక్తి
    • జోతిష్యం
    • దైవం
    • పంచాంగం
  • మహిళ
    • టిప్స్
    • బ్యూటీ కేర్
    • స్వీట్ హోం
  • కథలు
    • కవిత్వం
  • బహిరంగ లేఖ
    • ఎవరూచెప్పనివి
      • ఆర్ధికం
      • మానసికం
      • సామాజికం
  • Video
    • cartoon
  • jobs
    • It JOBS
Sign in / Join

Login

Welcome! Login in to your account
Lost your password?

Lost Password

Back to login
  • V6 News live
  • Ntv Live
  • Support special status for AP

logo

Header Banner

Jayahoa-Voice of The suppressed people

  • రావు కాలం
  • ఎడిటర్స్’ చాయిస్
    • ఇన్నర్ వ్యూ
    • పబ్లిక్ టాక్
    • జర్నలిస్ట్ డైరీ
  • వార్తలు
    • అంతర్జాతీయవార్తలు
    • జాతీయవార్తలు
    • రాష్ట్రవార్తలు
  • సినిమా
    • టాలీవుడ్
    • గాసిప్స్
    • ట్రైలర్స్
    • బాలీవుడ్
    • రివ్యూ లు
    • హాలీవుడ్
  • భక్తి
    • జోతిష్యం
    • దైవం
    • పంచాంగం
  • మహిళ
    • టిప్స్
    • బ్యూటీ కేర్
    • స్వీట్ హోం
  • కథలు
    • కవిత్వం
  • బహిరంగ లేఖ
    • ఎవరూచెప్పనివి
      • ఆర్ధికం
      • మానసికం
      • సామాజికం
  • Video
    • cartoon
  • jobs
    • It JOBS
  • పవన్ జోరు – జగన్ బేజారు

  • టిడిపి నేతలకు గడ్డిపెట్టిన రేణూదేశాయ్….

  • జనసేన కరుడుగట్టిన రాజకీయాలు నేర్చేసిందా ?వ్యూహా-ప్రతివ్యూహాలు

  • తెలుగు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ దండయాత్ర

  • జనసేన అధినేత కీల‌క‌ నిర్ణ‌యాలు.. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాల ఏర్పాటు

ఇన్నర్ వ్యూ
Home›ఎడిటర్స్' ఛాయిస్›ఇన్నర్ వ్యూ›2జీ స్పెక్ట్రమ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది

2జీ స్పెక్ట్రమ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది

By admin
December 26, 2017
578
0
Share:

యూపీఏ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ ట్రయల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. తమ తప్పేమీ లేకపోయినా తమ స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు చేసినందుకుగాను తమకు రూ.17,000 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరూతూ ఈ కుంభకోణం వ్యవహారంలో నష్టపోయిన ఆయా టెలికాం కంపెనీలు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాయి.

ఈ నేపథ్యంలో వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుండగా, లూప్ టెలికాం కూడా రూ.4,000 కోట్లు నష్టపరిహారం కింద చెల్లించాలని కోరనుంది. ఈ కంపెనీలు గతంలోనే నష్టపరిహారం కోరుతూ టెలికాం డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌(టీడీశాట్)లో కేసు దాఖలు చేశాయి. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతున్నందున, కేసు కోర్టు విచారణలో ఉన్నందున తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ టీడీశాట్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయా టెలికాం కంపెనీలకు జవసత్వాలు వచ్చినట్లయింది. దీంతో తాము గతంలో దాఖలు చేసిన కేసులను మళ్లీ తిరగదోడేందుకు ఈ కంపెనీలు తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి.

లైసెన్సుల రద్దుతో కుదేలైన వీడియోకాన్… 2012లో సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 టెలికాం లైసెన్సుల్లో 21లైసెన్సులు వీడియోకాన్ టెలికాం కంపెనీవి. ఆరు సర్కిల్స్ లో టెలికాం సేవల కోసం కంపెనీ అప్పట్లోనే ఈ లైసెన్సుల కోసం రూ.1,500 కోట్లు చెల్లించింది. నిజానికి ఈ కంపెనీ టెలికాం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు రూ.25,000 కోట్ల రుణాలు తీసుకుంది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో వీడియోకాన్ ఆ లైసెన్సులను 2012 నవంబరులో భారతి ఎయిర్ టెల్ కు రూ.2,221.44 కోట్లకు విక్రయించింది. టెలికాం లైసెన్సుల రద్దుతో తీవ్రంగా ఆదాయన్ని నష్టపోయినందున తమకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వీడియోకాన్ 2015లోనే టెలికాం ట్రిబ్యునల్‌లో వీడియోకాన్ కేసు దాఖలు చేసింది. ‘‘మాకు ఎంత లేదన్నా రూ.10,000 కోట్లకుపైనే నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఈ నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేయాలనుకుంటున్నాం..” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

2008లో యూపీఏ ప్రభుత్వం హయాంలో 2జీ స్పెక్ట్రమ్ వేలం జరిగింది. ఆ తరువాత 2జీ స్పెక్ట్రమ్ వేలంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా రాజీనామా చేశారు. ఈ కుంభకోణం కేసులో 2012లో సుప్రీంకోర్టు ఆయా టెలికాం కంపెనీలకు చెందిన 122 లైసెన్సులను రద్దు చేసింది. దీంతో టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా సీబీఐ ట్రయల్ కోర్టు 2జీ కుంభకోణం కేసు ఊహాజనితంగా ఉందని, సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోయిందని చెబుతూ ఈ కేసులో నిందితులుగా ఉన్న టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, కనిమొళి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

Tags2g spectrum case
Previous Article

మోడీ-కరుణానిధి భేటీ, 2జీ స్కాం తీర్పు ముందు రోజు, ...

Next Article

అసలు తెలుగు రాష్ట్రాలను సైతం విస్మయానికి గురిచేసి కత్తికి ...

0
Shares
  • 0
  • +
  • 0
  • 0
  • 0
  • 0

admin

Related articles More from author

  • ఇన్నర్ వ్యూ

    chandrababu ప్రధాని తరహాలో విదేశీ పర్యటనలు – TDP ఊకదంపుడు ప్రచారాలు..

    August 2, 2017
    By admin
  • ఇన్నర్ వ్యూ

    కళ్యాణ్ దిలీప్ ఫై విరుచుకు పడ్డ జనసేన కొత్త ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్

    April 6, 2018
    By admin
  • ఇన్నర్ వ్యూజర్నలిస్ట్ డైరీ

    బారి కుంభకోణం లో తెలుగు దేశం ప్రభుత్వం

    August 7, 2018
    By admin
  • ఇన్నర్ వ్యూరాష్ట్రవార్తలు

    వైస్ భారతి ని జైలు పాలూ చేస్తున్న జగన్

    August 10, 2018
    By admin
  • ఇన్నర్ వ్యూజర్నలిస్ట్ డైరీ

    INDIAN మేధావుల విన్యాసాలు

    September 14, 2017
    By admin
  • ఇన్నర్ వ్యూ

    జగనో – పవనో హోదాపై పోరు షురూ

    October 11, 2017
    By admin

Leave a reply Cancel reply

You may interested

  • ఇన్నర్ వ్యూఎడిటర్స్' ఛాయిస్

    జనసేన అధినేత కు రాజకీయాల్లో సీరియస్ నెస్ ఇంకా అల‌వాటు కాలేదా ?

  • ఇన్నర్ వ్యూజర్నలిస్ట్ డైరీ

    INDIAN మేధావుల విన్యాసాలు

  • ఇన్నర్ వ్యూ

    chandrababu ప్రధాని తరహాలో విదేశీ పర్యటనలు – TDP ఊకదంపుడు ప్రచారాలు..

shop Now



Recent Posts

  • జగన్ కు పార్టీ అధినేత ఝలక్
  • యుద్ధం తప్పేలా లేదు – సరిహద్దులో భారత్ జోరు – యుద్ధ విన్యాసాలు షురూ
  • జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్స్ గా కళ్యాణ్ దిలీప్ సుంకర
  • మోడీ ఇంత బలహీన ప్రధానా?
  • మోడీ, KCR, బాబు అంతర్గత మిత్రులేనా?

Contact Us

  • Email
    editor.jayahoa@gmail.com

Timeline

  • February 21, 2019

    జగన్ కు పార్టీ అధినేత ఝలక్

  • February 17, 2019

    యుద్ధం తప్పేలా లేదు – సరిహద్దులో భారత్ జోరు – యుద్ధ విన్యాసాలు షురూ

  • February 16, 2019

    జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్స్ గా కళ్యాణ్ దిలీప్ సుంకర

  • February 12, 2019

    మోడీ ఇంత బలహీన ప్రధానా?

  • February 9, 2019

    మోడీ, KCR, బాబు అంతర్గత మిత్రులేనా?

  • February 8, 2019

    జనసేనలో – హృదయాన్ని కదిలించే ఘటనలు

  • January 31, 2019

    మోడీ కృషి ఫలితమే కియా ఆంధ్రకు వచ్చింది – MAKE IN india

  • January 25, 2019

    అయ్యో మజ్ను – పాపం అఖిల్

రాష్ట్రవార్తలు

జగన్ కు పార్టీ అధినేత ఝలక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకులు శివకుమార్ సస్పెన్షన్ విషయంలో ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంంధించి మార్చి ...
  • యుద్ధం తప్పేలా లేదు – సరిహద్దులో భారత్ జోరు – యుద్ధ విన్యాసాలు షురూ

    By admin
    February 17, 2019
  • జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్స్ గా కళ్యాణ్ దిలీప్ సుంకర

    By admin
    February 16, 2019

Find us on Facebook

  • Home
  • Contact Us
  • About Us
© Copyright jayahoa. All rights reserved.